క్రమశిక్షణ చర్యల కింద గోవింద లక్ష్మి అనే జూనియర్‌ సివిల్‌జడ్జితో బలవంతంగా పదవీ విరమణ చేయిస్తూ 2021 జులై 13న తెలంగాణ న్యాయశాఖ ...
తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులకు టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు ఉన్నాయని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) పేర్కొంది.
ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభలోకి సోమవారం భారాస ఎమ్మెల్యేల ప్రవేశం సందర్భంగా జరిగిన ఘటనతో సభలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. భారాస ...
శాసనసభ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్య తీసుకునే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉందని, పోలీసులకు లేదని హైకోర్టు సోమవారం తేల్చి ...
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా సోమవారం చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ ఉద్రిక్తతకు ...
ఒకవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకొని.. మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే.. మరోవైపు ...
శాసనసభా సమావేశాల సందర్భంగా సోమవారం భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నల్ల ...
అనంతపురం జిల్లా గుత్తిలో తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కొరత ఏర్పడి 10 నుంచి 15 రోజులకోసారి ...
‘స్కూల్‌ కనెక్ట్‌’ కోర్సులకు సంబంధించి అక్టోబర్‌ బ్యాచ్‌లో చేరేందుకు మద్రాస్‌ ఐఐటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సులను ...
దసరా మర్నాడు కొత్త పార్టీని ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తన వెనక ఎంతమంది ఉన్నారనేది ఆర్నెల్ల నుంచి ...
‘కూటమి మళ్లీ మళ్లీ గెలవాలంటే పొలిటికల్‌ గవర్నెన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్త బలంగా ఉండాలి.
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలతో పాటు తిరుపతి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరంలో ...