రాజమహేంద్రవరం, కడప కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్‌లుగా పనిచేస్తున్న ఎస్‌.రాహుల్, కె.రాజేశ్వరరావులకు జైళ్ల శాఖ డీఐజీలుగా ...
‘‘పార్టీ కేంద్ర కార్యాలయం, పరిసరాలు బాగున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాతావరణం అంటే అందరికీ ఇష్టమే. దీనికి నారా ...
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 37.91% సీట్లు భర్తీ అయ్యాయి.
నంద్యాల జిల్లా మిడ్తూరు మండలంలో రూ.168.56 కోట్ల పెట్టుబడితో రోజుకు 24 టన్నుల కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు ...
ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ వ్యవధిలో కీలక మార్పులు చేస్తూ... కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ ...
వీడియో కాల్‌కు భర్త స్పందించలేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది.
‘ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి, సంక్షేమం, డబ్బు మాత్రమే సరిపోవు. ఏ సమస్య వచ్చినా నాయకుడు అండగా ఉంటాడనే భరోసా ఇవ్వగలిగితే ...
వేధింపుల కేసు నమోదు చేయడంతో ఆగ్రహం చెందిన యువకుడు ఒంటికి నిప్పంటించుకొని ఎస్సై లక్ష్యంగా ఠాణాలోకి దూసుకెళ్లిన ఘటన మెదక్‌ ...
వ్యక్తిని హత్య చేసి కవర్లలో చుట్టి ఇంట్లోనే పెట్టెలో దాచిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో కలకలం రేపింది. ఆలస్యంగా ...
నిత్యం ప్రజలతో మమేకం కావడంతోపాటు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, నాయకుల్ని తీర్చిదిద్దుతూ ఈ స్థాయికి ఎదిగామని సీఎం చంద్రబాబు ...
విదేశీ ఉద్యోగాల పేరిట భర్తతో కలిసి మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై యూట్యూబర్‌ నందనను సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు ...
ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద సామాజిక భద్రత పింఛను అర్హతకు పట్టణ ప్రాంతాల్లో హౌస్‌ ట్యాక్స్‌ ఎసెస్‌మెంట్‌ నంబర్‌ నమోదుకు ...