హైదరాబాద్‌ వాసులకు త్వరలో నగర ప్రయాణం సులభతరం కానుంది. సిటీ బస్సు ఎక్కినా, మెట్రో రైలు ఎక్కినా.. చేతిలో ఒక్క కార్డు ఉంటే చాలు ...
కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ...
దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు అందించడమే లక్ష్యంగా ఏపీ ...
శాసనసభ సమావేశాలను శనివారం దాకా నిర్వహించాలని, కాళేశ్వరం, కృష్ణ-గోదావరి జలాలు, విద్య, 22-ఏ తదితర అంశాలపై చర్చించాలని స్పీకర్‌ ...
జూబ్లీహిల్స్‌లో ఉన్న హోటల్‌ దసపల్లాలోని కారాకారా పబ్‌లో 60మందితో పార్టీ చేసు కునేందుకు ఎంపీ అనిల్‌ యాదవ్‌ సోదరుడు ...
‘‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడే కుయుక్తులు పన్నుతారు. ఇదివరకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా ఇతర పార్టీల ...
నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రానికి చెందిన ఎండీ బురానుద్దీన్‌(49) కుటుంబ కలహాలతో తన సొంత ఇంటిలోనే మూడు రోజుల ...
మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో పలువురు నిందితులకు హైకోర్టు గట్టి షాకిచ్చింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే రణరంగంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందంటూ ...
మద్యం ముడుపుల వ్యవహారమంతా రాజ్‌ కసిరెడ్డి, బూనేటి చాణక్యకే తెలుసని ఈ స్కాంలో కీలక నిందితుడైన తుకేకుల ఈశ్వర్‌ ...
శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు అత్యంత హేయమైన, అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి ప్రజాస్వామ్యానికే ...
త్రివిధ దళాలకు సంబంధించిన రూ.1.10 లక్షల కోట్ల ప్రతిపాదనలను రక్షణ శాఖ ఆమోదించింది. కెమికల్‌ బయోలాజికల్‌ రేడియోలాజికల్‌ అండ్‌ ...