తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఉన్న వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ ...
విశాఖ నగరంలో ఉల్లి ధరలు సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. వంటింట్లో నిత్యావసరమైన ఉల్లిపాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని ...
కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్, డీపీఆర్ పనులు ...
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇది గుడ్ న్యూస్. ఎస్‌జీబీ 2020-21 సిరీస్ VI ముందస్తు రిడెంప్షన్ ధరను ఆర్‌బీఐ రూ.15,384గా ...
డ్యాన్సర్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ...
1.స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. Mammootty : మమ్ముట్టి బర్త్‌డే ట్రీట్.. ‘ఓం’ గ్లింప్స్ అదిరిపోయిందిగా..!
ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన 'మెగా' డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వివాదం రాజుకుంది. మెరిట్ ...
ఆదిలాబాద్ జిల్లా యువకులు దేశ రక్షణలో భాగస్వామ్యం కావడానికి సైన్యంలో చేరాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు. ప్రతి సంవత్సరం 30 నుండి ...
విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. ఏపీలో టీడీపీ, ...
DSC నియామకాల్లో జూడో సర్టిఫికెట్ల వివాదంపై SAP MD భరణి క్లారిటీ ఇచ్చారు. గ్రీవెన్స్ సమయంలో జూడో సర్టిఫికెట్లపై ఎలాంటి ...
ఏపీ, తెలంగాణలో బంగారం ఏ ప్రాంతంలో తక్కువ ధరకు వస్తుందో తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.