ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నీలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 28న ...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య దాడులు ...
తనను 'పరారీలో ఉన్న వ్యక్తి'గా పేర్కొనడంపై ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ...
Images 2.0తో పోలిస్తే కొత్త Images 2.5లో చిత్రాల తయారీకి పట్టే సమయాన్ని 50 శాతం వరకు తగ్గించినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. దీంతో ...
వినియోగదారుల తరఫున రోజువారీ పనులు చేసే కొత్త వ్యక్తిగత కృత్రిమ మేధ (AI) ఏజెంట్ 'మ్యూస్'ను మెటా (Meta) తీసుకొచ్చింది ...
నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ముందు దేశంలో మరోసారి వర్షాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ముగింపు దశకు ...
వరుస సినిమాలతో మూడు నెలల పాటు ప్రేక్షకులను పలకరించనున్నట్లు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తెలిపారు. తన సోదరుడు ఆనంద్ ...
సెప్టెంబర్ 2026లో నెక్సాన్ పెట్రోల్-మాన్యువల్ మోడళ్లలోని ఎంపిక చేసిన ట్రిమ్లపై రూ.75,000 వరకు ప్రయోజనాలను టాటా మోటార్స్ ...
ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3 టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మంగళవారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, ...
ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది ...
రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పది ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బెర్మ్ పార్కు ...
ఆంధ్రప్రదేశ్ లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ)ని జారీ చేసింది. భారత పత్తి సంస్థ (సీసీఐ) గుర్తించిన కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని సేకరించాలని ఆదేశ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results