మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై గ్లోబల్ టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ప్రజల సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవటానికి తమను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
మద్రాస్ రెజిమెంటల్ ప్రాంగణం నుంచి ఆయుధాలు మాయమైన ఘటనలో పది రోజులు గడిచినా మిస్టరీ వీడడం లేదు. ఆయుధాలు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు ...
వినాయక చవితి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత ...
చిరుతపులి దాడి చేస్తే ఏ జంతువైనా భయంతో పరుగులు తీస్తుంది.. కానీ ఆ పెంపుడు కుక్క మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను ...
ఓ కుక్క బాల సాధువులతో కలిసి ఫుట్బాల్ ఆడింది. ఎంతో ఉత్సాహంగా ఫుట్బాల్ను పట్టుకుని అటు, ఇటు పరిగెత్తుతూ సందడి చేసింది. ఈ ...
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ మూడో నంబర్ గేట్ వద్ద జరిగిన ఘటనపై తాజాగా మరో ...
భీమదేవరపల్లి (వరంగల్): వ్యవసాయ రంగానికి సరఫరా అయ్యే త్రీఫేజ్ విద్యుత్లో అధికారులు రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు. గతంలో ...
కన్నకొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.. బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె..
యూఎస్ ఓపెన్ టోర్నీలో భాగంగా నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్లో టెన్నిస్ స్టార్, 11వ సీడ్ ఫ్రానిస్ టియాఫో ఘన విజయం సాధించాడు.
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ ...
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results