బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
నెలలు నిండకముందే పొలానికి వెళ్లాల్సిన రైతన్న ఇప్పుడు ఎరువుల బస్తా కోసం డిజిటల్ కేంద్రాల గుమ్మాల ముందు దండాలు పెడుతున్నారు.
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాస’ పథకం అటకెక్కినట్టే ...
ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలకు సమయం లేదు.. నిబంధనలు లేవు. బార్ల నుంచి మద్యం దుకాణాల వరకు ఏ సమయంలోనైనా అమ్మకాలు చేస్తున్నారు ...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో నల్ల బంగారం గనులు, పక్కనే గోదావరి, సారవంతమైన నేల ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చేపట్టిన చిత్తూరు మల్టీ ...
అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ శాఖలోనే అక్రమాలకు అండదండలు లభిస్తున్నాయనే ఆరోపణలు సూర్యాపేటలో తీవ్ర చర్చకు ...
ర్షాకాలం సీజన్‌లో సన్నరకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ అందాలంటే, వారు తమ పంట వివరాలను ...