సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ...
దిశ,కొడంగల్‌: యెంకెపల్లి గ్రామంలో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ నియామక వ్యవహారంలో మెరిట్‌ అభ్యర్థికి న్యాయం జరిగింది. గత నెల ...
కరెంటు కోతల కారణంగా వరి పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి నేడు తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో కోడి పందాల నిర్వహణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ...
దళితులు వెళ్లిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ...
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలకు కూటమి ప్రభుత్వం భారీ ...
దిశ, అచ్చంపేట రూరల్: ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూసిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అండగా నిలుస్తోంది. ప్రభుత్వం ...
కుప్పం నియోజకవర్గంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం ...
విద్యుత్ కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ...
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వందేళ్లకు పైగా బతికుండాలనే తాము మనస్ఫూర్తిగా ...
అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా, దుర్మార్గంగా ప్రవర్తించారని మంత్రి సీతక్క ...