ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షునిగా 2026-27 సంవత్సరానికిగాను లోక్మత్ పత్రికకు చెందిన కరణ్ రాజేంద్ర ...
త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా రూ. 1.10 లక్షల కోట్ల వ్యయంతో ...
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలిసిన తర్వాత దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణకు ...
రాష్ట్రంలో జారీచేసిన ప్రతి నోటీసును ఓటర్లకు అందించాల్సిందేనని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి స్పష్టం ...
రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి.. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ...
భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో హైదరాబాద్ 19వ ర్యాంకులో నిలిచింది. నిరుటి ర్యాంకు(22)తో పోలిస్తే మూడు స్థానాలు ...
ఉమ్మడి ఏపీ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జ్ఞాపకార్థం శాసనసభ ఆవరణలో నూతనంగా నిర్మించిన ‘సెంట్రల్ హాల్’ను సోమవారం ...
మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్యార్డు లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్యార్డును ...
అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ నిషేధిత భూముల సమస్యపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల ...
సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ టి.ఉషారాణిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ...
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం యథాతథంగా కొనసాగిస్తామని తెలంగాణ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results