‘మీకు అనుభవం ఉందా?’- ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్న ఇది. కానీ, అనుభవం రావాలంటే.. అంతకంటే ముందుగా అవకాశం కావాలి.
రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూ యూట్యూబర్, ‘నందూస్‌ వరల్డ్‌’ ఛానల్‌ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్‌ జిల్లా ...
ఈయన పేరు చిట్టూరి నర్సింహమూర్తి. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావుపాలెం. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార ...
విజయవాడ ప్రధాన కేంద్రంగా కోస్టల్‌ లోకల్‌ ఏరియా బ్యాంక్‌ 26 ఏళ్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని శాఖలను ఏర్పాటుచేసి ...
ఇవి జంగిల్‌ బాబ్లర్స్‌. గుంపులుగా తిరుగుతూ కిచకిచ అరుస్తూ ఉంటాయి. మనదేశంలో వీటిని సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుస్తారు.
మార్గదర్శికి అన్ని ప్రాంతాల్లోనూ సభ్యులే అండగా నిలబడి మరింత బలోపేతం చేస్తున్నారని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ ...
దిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ...
మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనరసింహుని కొండపై పునుగు పిల్లి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ...
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2026 ఫలితాల్లో 3-10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు ...
షేక్‌ జాన్‌ సైదా అనే వ్యక్తి అపహరించిన పదో తరగతి బాలికను గుంటూరు పట్టాభిపురం పోలీసులు సోమవారం హైకోర్టులో హాజరుపరిచారు. బాలిక ...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ...
పార్టీ పదవుల్లో ఉన్నవారిని మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందేనని, పార్టీనే సుప్రీం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ...