ఆంధ్రప్రదేశ్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది.
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ అనేది మనిష ...
సూర్య, హుజురాబాద్: ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజురాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్లను ఏసిబి అధికారులకు రెడ్ హ్యా ...
స్థానిక సమరానికి టీడీపీ సంసిద్ధం..!2029పై ఇప్పటి నుంచే గురి..క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశంప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలతను స్థానిక ఎన్నికల్లో ఓట్లుగా మలచాలని పార్ ...
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న సరికొత్త చిత్రం 'గోల్డ్ స్పాట్'. ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్పై రవితేజ పచ్చి ...
బాధ్యతగా ప్రజాసేవ చేస్తా ## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి@ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్, ...
కృతాక్షి నిర్మాణంలో తెరకెక్కుతున్న విలేజ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన డాక్టర్ బాబే’ సినిమాతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మోహన సిద్ది, శ్రుతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగ ...
నివారణ మార్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలుబెంగళూరు: భవిష్యత్ క్వాంటం కంప్యూటింగ్, సమాచార మార్పిడికి కీలకమైన క్వాంటం ఎంటాంగిల్మెంట్ నష్టాన్ని ఆలస్యం చేయడానికి, అరికట్టడానికి భారతీయ మరియు అమెరికన్ శాస్త ...
జయంత్ సింగ్ వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని మోదీన్యూఢిల్లీ: బోధన అనేది కేవలం సాంకేతిక విధి కాదని, అది ఒక సృజనాత్మకమైన కళ అని ప్రముఖంగా పేర్కొంటూ కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు విద్యాశాఖ సహాయ ...
కాట్మండు: నేపాల్-చైనా సరిహద్దు హిమాలయ ప్రాంతంలో సంభవించిన భయాందోళనకర విపత్తులో వందలాది మంది మరణించగా, సోమవారం నేపాల్ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సంతాప దినాన్ని పాటించింది. మృతుల 13వ రోజు గుర్తుగా సాంప ...
దౌత్య బంధానికి కొత్త ఊపున్యూఢిల్లీ: భారత్ - లక్సెంబర్గ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో లక్సెంబర్గ్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి జేవియర్ బెటెల్ మూడు రోజుల అధికారిక ప ...
విభిన్నమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే నటుడు సుమంత్, ఈసారి ఒక సరికొత్త స్పిరిచ్యుయల్ మిస్టరీ థ్రిల్లర్తో వెండితెరపైకి వస్తున్నారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results