వోక్స్వ్యాగన్ భారత్లో తన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ...
చైనాకు చెందిన ఓపెన్-వెయిట్ ఏఐ మోడళ్లు, ఆంథ్రపిక్ వంటి సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న సమయంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తన ...
ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది విడుదల కానున్న ఐఫోన్ 18ప్రో ప్రారంభ ధర భారత్లో సుమారు రూ.1,39,900 ఉండొచ్చని అంచనా.
ప్రముఖ టెక్ సంస్థ Xiaomi ఎస్యూవీ విభాగంలోకి అడుగుపెట్టింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన SkyNomad సిరీస్లో N70, N90 మోడళ్లను విడుదల చేసింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఇవి అందుబాటు ...
పేరుకు తగ్గట్టుగానే కొత్త Kinetic DX Plus 3.1kWhలో 3.1kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. మార్కెట్లో ఇప్పటికే ...
'ఎపిక్' ప్రమోషన్స్లో భాగంగా ఆనంద్ దేవరకొండకు వైష్ణవి చైతన్యతో రిలేషన్షిప్లో ఉన్నారంటూ వచ్చిన ప్రచారంపై ప్రశ్న ఎదురైంది.
రష్యాలో అదుపులోకి తీసుకున్న యూపీ ఇంజినీర్ చందన్ గుప్తా ఎట్టకేలకు విడుదలయ్యారు. రష్యా అధికారులు ఆయనను విడిచిపెట్టిన ...
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'వారణాసి' ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ...
దిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా (74) ఆత్మహత్య చేసుకున్నారు ...
బుధవారం ఒక్కరోజులోనే ధర రూ.1,040 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,450గా ఉంది. ఈ రేటు కూడా నేటి ...
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లకు మెరుగైన స్థానాలు దక్కాయి. బ్యాటర్ల జాబితాలో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ ...
ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results