నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ముందు దేశంలో మరోసారి వర్షాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ముగింపు దశకు ...
వరుస సినిమాలతో మూడు నెలల పాటు ప్రేక్షకులను పలకరించనున్నట్లు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తెలిపారు. తన సోదరుడు ఆనంద్‌ ...
సెప్టెంబర్‌ 2026లో నెక్సాన్‌ పెట్రోల్‌-మాన్యువల్‌ మోడళ్లలోని ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ.75,000 వరకు ప్రయోజనాలను టాటా మోటార్స్‌ ...
ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌ స్టేజ్‌-3 టోర్నీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మంగళవారం భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు, ...
ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌) యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది ...
రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పది ప్రాంతాల్లో సీ ప్లేన్‌ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ బెర్మ్‌ పార్కు ...
ఆంధ్రప్రదేశ్‌ లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ)ని జారీ చేసింది. భారత పత్తి సంస్థ (సీసీఐ) గుర్తించిన కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్‌ మిల్లుల్లోనే పత్తిని సేకరించాలని ఆదేశ ...
పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం బుధవారం రాజమహేంద్రవరం లో నిర్వహించనున్నారు. అథారిటీ సీఈవో సంజీవ్‌ ఓహ్రా ...
ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ...
వరదల బీభత్సం నుంచి ఇంకా కోలుకోని నేపాల్‌ ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ప్రాంతమైన ముస్తాంగ్‌ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు సమీపంలోని మనాంగ్‌, డోల్ప ...
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant), డేటా మేనేజ్‌మెంట్‌ రంగంలో పేరున్న క్లౌడెరా (Cloudera)కు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది ...
గత రెండు రోజుల వ్యవధిలో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్‌ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించినట్లు CENTCOM తెలిపింది. అయితే ఈ ...