రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం పట్టా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ...
ఏపీలో లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింద ...
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
తెలంగాణ శాసనమండలి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన తర్వాత 22ఎ పై చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.
పార్టీలు వేరైనా.. ప్రజలకు మంచి చేస్తున్న బీఆర్ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, రాకేష్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవను ఎమ్మెల్యేలు క ...
వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘాటుగా స్పందించారు. వేమిరెడ్డిని విమర్శించే ముందు తమ బతుకులేంటో తెల ...
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మీ భూమి - బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ ...
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం యనమలకుదురులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ సిటీ ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ ...
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినియోగించే ఎయిర్‌ఫోర్స్ వన్‌ విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. ట్రంప్ ప్రయాణానికి ...
ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో కారులోనే మృతి చెందారు. భార్య మృతదేహాన్ని కారులోనే వదిలిపెట్టి భర్త పారిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలోని ...
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం.. ప్రజా సేవకులుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాధించింది చెబుదాం... సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు ...
అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు, వాగ్వాదాలతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా సాగుతున్న నేపథ్యంలో శాసనసభలో ...