Chandrababu: ప్రజల భూములకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు రెవెన్యూ శాఖపై ఉన్న అపవాదును తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు ...
Nara Lokesh: కడప జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు జిల్లా ...
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ...
USA: అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదిరింది. కెనడా నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలు ...
అమరావతి: గణేష్ చతుర్థి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ ...
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో రాబోయే కొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ...
APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ ...
Bullet Train: హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గం ఖరారైంది. ఈ ప్రాజెక్టులో అత్యధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లోనే విస్తరించనుండగా, రాష్ట్రంలో పలు స్టేషన్లు రానున్నాయి. ఏపీ ...
Bihar: బిహార్‌లో వరద పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. గంగా, గండక్, కోసి, సోన్ నదుల్లో నీటిమట్టాలు కొంత తగ్గడంతో వరద ...
బైక్‌ ప్రియులకు సుజుకీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తన ప్రముఖ జిక్సర్‌ బైక్‌ రేంజ్‌ను కొత్త రంగులతో రిఫ్రెష్‌ చేసింది. జిక్సర్‌, ...
టర్కీలోని కప్పడోసియా ప్రాంతంలో భూమికి 280 అడుగుల లోతులో ఉన్న 'డెరింకుయు' పురాతన అండర్‌గ్రౌండ్ నగరం విస్మయానికి గురిచేస్తోంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.