Digital AP: రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి డిజిటల్ కనెక్టివిటీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ ...
కర్ణాటకలో విద్యార్థి రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయిన కళాశాలలు, ...
దేవుడికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ...
Vijayawada: స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో అక్టోబర్ 2న విజయవాడలో భారీ ...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ తన తొలి బాహ్య నౌకా తయారీ మరియు మరమ్మతుల విభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ...
Thailand New Rules 2026: సెప్టెంబర్ 15, 2026 నుంచి భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్‌ వీసా మినహాయింపు నిబంధనల్లో మార్పులు. 30 ...
కృష్ణా నదీ జలాల పంపకాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.
Malta: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాల్టాలో టీడీపీ శ్రేణులు ‘నిజం ...
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. గురువారం మండలి సమావేశం ప్రారంభమైన వెంటనే 22ఎ అంశంపై చర్చించాలని ...
అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాలన, నాయకత్వం, తాగునీరు, గృహ నిర్మాణం, జీఎస్‌డీపీ, అభివృద్ధి కార్యక్రమాలపై ...
AP Tourism: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సీ ప్లేన్ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి శ్రీశైలం సహా విశాఖపట్నం, లంబసింగి, సూర్యలంక ...
అమెరికా వెళ్లేవారికి, ముఖ్యంగా విజిటర్ వీసాలపై వెళ్లే తల్లిదండ్రులకు నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర హెచ్చరికలు వెలువడుతున్నాయి. వీసా దుర్వినియోగానికి పాల్పడితే శాశ్వత నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ...