నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ కు గురైన బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బాలుడిని చాక్లెట్ ఆశచూపి ఓ మహిళ కిడ్నాప్ ...
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లు, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10న లక్ష మందితో ...
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విశాఖలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనను తాత్కాలికంగా విరమించారు..
ఉప్పాడ తీర రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో రక్షణ గోడ పనులు వేగవంతం చేశారు ...
ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ...
దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల వేళ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. కొండపాక మండలం దుద్దేడ గ్రామ ...
ఎండనక, వాననక ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమాన్ని చేర్చిన సచివాలయ ఉద్యోగుల పట్ల ఇంత కక్షసాధింపా అని బొత్స సత్యనారాయణ ...
ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్, కాంగ్రెస్ నేతల అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశంలో బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా కులగణన చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని కందస్వామి లేన్‌లో ఆదివారం నిర్వహించిన బీసీ సాధికారత సంస్థ (బీసీసీఈ) ...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ పీ. వరలక్ష్మిని తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపసర్పంచుల సంఘం ...
ఫోటోనిక్‌ ప్యాకేజింగ్‌, కో-ప్యాకేజ్డ్‌ ఆప్టిక్స్‌ సాంకేతికతల్లో రాష్ట్రాన్ని కీలకంగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌‌బాబు ...
ఆల్​ ఇండియా ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూప్ తెలంగాణ , మహారాష్ట్ర రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా భూక్య శోభన్‌బాబును జాతీయ అదివాసి ...