దిశ, నేషనల్ బ్యూరో : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలను సంస్థ చైర్మన్ వి నారాయణన్ ...
తెలంగాణ నీటి కష్టాలకు కేసీఆరే కారణమని, రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు అసంపూర్ణంగానే ఉన్నాయని మంత్రి ...
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రవాణా శాఖ ...
తెలంగాణ శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు ...
టేకులపల్లి మండలం రుక్మాతండలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త కత్తితో దాడి చేయడంతో భార్యకు గాయాలయ్యాయి.
అసెంబ్లీ ప్రాంగణం బయట మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా, ఖాకీ ముసుగులో గుండాల్లా ప్రవర్తించారని మాజీ మంత్రి, ...
దేశంలో న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే సాధ్యమనే తలంపుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కాటూరి వెంకటేశ్వర్లు ‘రైజ్ ...
అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ భీమా అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ చలనచిత్ర పురస్కారాల (National Film Awards) ప్రదానోత్సవంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. 72 ...
పునరావృత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలి: తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టొద్దు.. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపు వాడీవేడిగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన ...
తెలంగాణ క్రైస్తవ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ ...