తితిదే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవారి వైద్యసేవలో ప్రవాస వైద్యులు పాల్గొనాలని తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని ...
షేక్‌ జాన్‌ సైదా అనే వ్యక్తి అపహరించిన పదో తరగతి బాలికను గుంటూరు పట్టాభిపురం పోలీసులు సోమవారం హైకోర్టులో హాజరుపరిచారు. బాలిక ...
తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ...
రాజమహేంద్రవరం, కడప కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్‌లుగా పనిచేస్తున్న ఎస్‌.రాహుల్, కె.రాజేశ్వరరావులకు జైళ్ల శాఖ డీఐజీలుగా ...
వీడియో కాల్‌కు భర్త స్పందించలేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తు రుసుం రీఫండ్‌ను ప్రారంభించినట్లు ఉన్నత ...
‘‘పార్టీ కేంద్ర కార్యాలయం, పరిసరాలు బాగున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాతావరణం అంటే అందరికీ ఇష్టమే. దీనికి నారా ...
నిత్యం ప్రజలతో మమేకం కావడంతోపాటు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, నాయకుల్ని తీర్చిదిద్దుతూ ఈ స్థాయికి ఎదిగామని సీఎం చంద్రబాబు ...
విదేశీ ఉద్యోగాల పేరిట భర్తతో కలిసి మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై యూట్యూబర్‌ నందనను సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు ...
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 37.91% సీట్లు భర్తీ అయ్యాయి.
నంద్యాల జిల్లా మిడ్తూరు మండలంలో రూ.168.56 కోట్ల పెట్టుబడితో రోజుకు 24 టన్నుల కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు ...