‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’, ‘విత్‌ లవ్‌’ చిత్రాలతో సినీప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో అభిషాన్‌ జీవింత్‌.
సినీరంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుక గుజరాత్‌లోని కేవాడియాలో జరగనుంది.
హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇంట్లో వాళ్లను చూసో లేదంటే మన అభిరుచి కొద్దో.. ఏదైనా ఆట మీద ఇంకేదైనా కళపై ఇష్టం పెంచుకోవడం సహజం. కానీ ...
గత దశాబ్ద కాలంలో దేశంలో 94వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడినట్లు నీతిఆయోగ్‌ నివేదిక చెబుతోంది. అంటే, రోజుకు సుమారు 25 పాఠశాలలు ...
సతారా హిల్‌ హాఫ్‌ మారథాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 21.1 కిలోమీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న పుణెకు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్‌ ...
కారులోని వేడి భాగాల వల్ల పాముకు గాయాలయ్యాయేమోనని అధికారులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కొండచిలువ ఆరోగ్యంగా, గాయాలు ...
అంధేరి: ముంబయి గావ్‌ దేవి గంగపుత్ర బెస్త సంఘం- అంధేరీ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం పశ్చిమ అంధేరీ ...
అఖిల ఆంధ్ర సాధు పరిషత్‌ 61వ మహాసభలను భివండీలో జనవరి 29, 30, 31 తేదీల్లో జరగనున్నాయి. ఈ సభలను అఖిల పద్మశాలి సమాజం భివండీ, అఖిల ...
‘మీకు అనుభవం ఉందా?’- ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్న ఇది. కానీ, అనుభవం రావాలంటే.. అంతకంటే ముందుగా అవకాశం కావాలి.
బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు ఎంఏ చేయాలనుంది. బీటెక్‌తో ఏ కోర్సుల్లోకి అవకాశం ఉంటుంది?
నేల తల్లి ఆధారంగా వర్థిల్లుతున్న భారత వ్యవసాయ రంగం కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనలు, ...
అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడటం - వినగల సామర్థ్యంతో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం.