సూర్య వేములవాడ రురల్:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నుంచి సుమారు 8:50 వరకు 1,05,600 మంది భక్తులు దర్శించుక ...
హీరోయిన్ మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోస్ ...
తెలంగాణలో మహిళా సాధికారతే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుపేద మహిళల స్వయం ఉపాధికి మరో సువర్ణావకాశం కల్పించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళల ఆర్థిక భద్రతను కాపాడే లక్ష్యంతో అత్యంత ...
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది.
సూర్య,​ హుజురాబాద్:  ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజురాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్లను ఏసిబి అధికారులకు రెడ్ హ్యా ...
టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టెక్నాలజీ అనేది మనిష ...
నగరంలో వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ పరిధిలోని ప్రసిద్ధ సరూర్‌నగర్ చెరువు (Saroornagar Lake) వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు శరవేగంగా ...
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో జరిగిన సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసింది. కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి.అజెండా లేకుండాన ...
విజయవాడలోని కలగ లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత నెల 16న ముత్తు పాండియన్‌ అనే వ్యక్తి లాడ్జిలో హత్యకు గురయ్యాడు.చెన్నై నుంచి బరంపురం వెళ్త ...
న్యూఢిల్లీ: స్వీడన్-భారత్ టెక్నాలజీ అండ్ ఏఐ కారిడార్ (SITAC) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటలైజేషన్ మరియు వర్ధమాన సాంకేతికతలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్, స్వీ ...
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు పామూరు, మేజర్ న్యూస్ :  నెల్లూరు జిల్లాలలో ప్రసిద్ధి చెందిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్ ...
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పునర్‌వ్యవస్థీకరిస్తూ ...