ఈ దశాబ్దం చివరికల్లా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మనందరినీ చంపేయగలదని ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ బాంబు పేల్చారు.
భారత పురుషుల క్రికెట్ జట్టు త్వరలో వెస్టిండీస్తో ఆడనున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్కు స్టార్ బ్యాటర్, వన్డే వైస్ కెప్టెన్ ...
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తను భారత్కు ...
సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని కేటీఆర్, హరీష్ రావుతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి స్పీకర్ ...
సెప్టెంబర్ 14న వినాయక చవితి కావడంతో ఇప్పటికే ఊరూరా విగ్రహాలు మండపాలకు చేరాయి. అయితే.. ఈ ఘటన మాత్రం విఘ్నాలు తొలగించే..
హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్ళి చెలరేగాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి ప్రవేశద్వారం దగ్గర ...
జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల యువకుడు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థి జర్నలిస్ట్ సుధీర్ ...
ఫారెస్ట్_ఐటీడీఏ_టూరిజం శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ టూర్ సర్క్యూట్కు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం, ...
యువత ఉద్యోగం కోరేలా కాకుండా ఉద్యోగాలను సృష్టించేలా ఎదగాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేశాన్ని బలోపేతం ...
దేశవ్యాప్తంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్(RRB) సంఖ్య భారీగా తగ్గిపోవడంపై RBI మాజీ గవర్నర్ సి. రంగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంప్రదాయ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నేషనల్ ...
యాదగిరిగుట్ట, వెలుగు: అసెంబ్లీకి దళిత బిడ్డ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా ఉన్నందునే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results